ఆర్థిక వ్యవస్థ సరైన దిశలోనే ............
దేశ ఆర్థిక వ్యవస్థ సరైన దిశలోనే కొనసాగుతుందన్న నమ్మకాన్ని రిజర్వు బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యక్తంచేశారు. ఈ ఏడాది సానుకూల వర్షాలు కురియనుండటం, గ్రామీణ ప్రాంతాల్లో డిమాం డ్ ఊపందుకోవడం, ప్రజల పెట్టుబడులు పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడే అవకాశం ఉందని ప్రైవేట్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజన్ పేర్కొన్నారు.
No comments:
Post a Comment