ముంబైలో జరిగిన 17వ మామి (MAMI)ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభ కార్యక్రమంలో బాలీవుడ్కు స్టార్లు తళుక్కుమన్నారు. ఫిల్మ్ ఫెస్టివల్ సినీ నిర్మాతల టాలెంట్ కు గుర్తింపు నిచ్చే వేదిక కానుంది.
ఒపెనింగ్ సెరిమొనీలో బాలీవుడ్ సుందరీమణులు కంగనారనౌత్, కత్రినాకైఫ్, అలియాభట్తోపాటు యాక్టర్స్ సిద్దార్థ మల్హొత్ర, హృతిక్రోషన్, అభిషేక్ బచ్చన్ సందడి చేశారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్అంబానీ,నీతాఅంబానీ దంపతులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment